telugu navyamedia

Cm Jagan

సీఎం జగన్‌ ఒక పిల్లి…మోదీని చూస్తే మియాం అంటారు

Vasishta Reddy
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని

సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం శుభవార్త…

Vasishta Reddy
చిత్ర పరిశ్రమతో పాటు అనుబంధ వ్యవస్థలకు ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. 2020 ఏప్రిల్, మే, జూన్ నెలలకు విద్యుత్ స్థిర

ఏపీ సీఎం జగన్‌ను విష్ణుమూర్తితో పోల్చిన రమణ దీక్షితులు

Vasishta Reddy
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను రమణ దీక్షితులు ఇవాళ కలిసారు. ఈ సందర్భంగా రమణ దీక్షితులు మాట్లాడుతూ.. టీటీడీ వంశ పారంపర్య అర్చకుల తరపున

అమరజవాన్ల కుటుంబాలకు సీఎం జగన్ ఆర్థిక సహాయం

Vasishta Reddy
ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో మరణించిన ఏపీ రాష్ట్రానికి చెందిన అమరజవాన్ల కుటుంబాలకు రూ.30లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు సీఎం వైయస్‌.జగన్‌. ఛత్తీస్‌గఢ్‌ ఘటనలో జవాన్ల మృతిపట్ల తీవ్ర

మరో ఆరు నెలలే జగన్.. ఏపీ సీఎంగా ఉంటారు.. మాజీ ఎంపీ సంచలనం !

Vasishta Reddy
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత కర్నాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ పేరును చివరి

షర్మిల, జగన్‌లపై రఘరామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు

Vasishta Reddy
వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా

వైసీపీకి షాక్‌.. కీలక నేత రాజీనామా

Vasishta Reddy
తెలంగాణ వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌ తగిలింది. తెలంగాణ వైసీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు గట్టు శ్రీకాంత్ రెడ్డి ప్రకటన చేశారు.

ఏపీ సీఎం జగన్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లేఖ…

Vasishta Reddy
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో వైద్య ఉపకరణాల నిర్వహణ కాంట్రాక్టుల్లో జరిగిన భారీ స్కామ్ పై సీఐడీ కేసు వేగంగా,

నీలం సాహ్నీ స్వామి భక్తి చాటుకుంటున్నారు…

Vasishta Reddy
ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు

ఏపీ ప్రజలను జగన్‌.. ఏప్రిల్‌ ఫూల్‌ చేశాడు : లోకేష్‌

Vasishta Reddy
ఏపీ సీఎం జగన్‌ పై టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చలేదని మండిపడ్డారు. గాల్లో మేడలు

వలంటీర్లకు జగన్ ప్రభుత్వం శుభవార్త

Vasishta Reddy
గ్రామ, వార్డు వలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వలంటీర్లను ఉగాది రోజున సత్కరించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ఏపీ సీఎం జగన్ దంపతులు

Vasishta Reddy
సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి కరోనా వ్యాక్సిన్‌ను ఇవాళ తీసుకున్నారు. గుంటూరు-అమరావతి రోడ్డులోని భారత్‌పేట 140 వ వార్డు సచివాలయంలో సీఎం జగన్‌, ఆయన సతీమణి భారతీలు పేర్లు