కులాలు మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబు ఒక్కడికే తెలుసని… ఏపీలో జరుగుతున్న విధ్వంసానికి చంద్రబాబే కారణం మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఏపీ
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ… ప్రజల ఆలోచనకు చంద్రబాబు భిన్నంగా ఉంటాడని పేర్కొన్నారు. చంద్రబాబు ను ప్రజలు ఎందుకు ఓడించారో ఆయనకి ఇప్పటికి తెలియటం లేదని,
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలతో వైసీపీ, టీడీపీ ల మరోసారి రాజకీయాలు భగ్గుమన్నాయి. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే
ప్రస్తుతం ఏపీలో వరుసగా ఆలయాల పై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏ దారి లేకే చంద్రబాబు మత రాజకీయం చేస్తున్నారని మంత్రి
టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. “అసమర్దుడయిన పుత్రరత్నం కోసం ఏ ఉన్మాద ధ్వంసరచనకైనా సిద్ధమేనని 40 ఇయర్స్ ఇండస్ట్రీ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల పై జరుగుతున్న దాడులు హాట్ టాపిక్ గా మారాయి. అయితే రాష్ట్రం లో అశాంతి ని సృష్టించడానికి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్పై ఫైర్ అయ్యారు. జ్ఞానం లేని ముఖ్యమంత్రి అజ్ఞానంగా జగన్ వ్యవహరిస్తున్నారని… కరోనా పట్ల ప్రభుత్వం ప్రదర్శించిన నిర్లక్ష్యం అందరినీ ఇబ్బంది
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి…. సీఎం జగన్పై ప్రశంసల వర్షం కురిపించారు. సమాజంలో అన్ని వృత్తులకు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారని.. జగన్మోహన్ రెడ్డి
టిడిపి ఎమ్మెల్సీ బిటెక్ రవి అరెస్ట్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలపై ధ్వజమెత్తిన చంద్రబాబు… బిటెక్ రవి అరెస్ట్