వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు టీడీపీ పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. ఎక్కడ
టిడిపి అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “రాష్ట్రంలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు 309 కోట్లు కేటాయించి సిఎం జగన్ గారు ప్రజల పట్ల
ఏపీ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ… చంద్రబాబు ఎక్కడా సిగ్గు పడడం లేదు. ఒక విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలు చెయకూడదన్న కనీస జ్ఞానం చంద్రబాబుకు లేదు. కర్నూలులో భయంకరమైన
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. కొత్త వైరస్ వివాదం ముదురుతోంది. ఏపీలో కొత్త వైరస్ ఉందని టిడిపి అంటుంటే.. వైసీపీ సర్కార్ వాటిని కొట్టిపారేస్తోంది. ఈ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన కోవిడ్ పై చేస్తున్న విషప్రచారం ప్రభావం ప్రజలపై పడుతోంది. ఈయన చేస్తున్న
టిడిపి అధినేత చంద్రబాబుకు చురకలు అంటించారు విజయసాయిరెడ్డి. ” సీసీఎంబీ రిపోర్టు వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు గోబెల్స్ ప్రచారం ఆపడం లేదు. N440K వైరస్ వేరియెంట్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి. అయితే తాజాగా టిడిపి అధినేత చంద్రబాబు, కేఏ పాల్
చంద్రబాబు, లోకేష్ లపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. “టీవీల్లో కనిపించే సామూహిక శవ దహనాలు, ఆక్సిజన్ లేక సొమ్మసిల్లిన రోగుల దృశ్యాలు మన రాష్ట్రంలోనివి కావని