ఏపీలో విద్యుత్ ఛార్జీలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపిన వైసిపి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. జనసేన కార్యకర్తలు ఏపీలోని అన్ని
ఏపీలో విద్యుత్ ఛార్జీలపై పోరాడతామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల ముందు జనసేన ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. పెంచిన
*కొత్త జిల్లాల అవతరణకు ముహుర్తం ఖరారు.. *26 జిల్లాలు, 70 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు *ఏప్రిల్ 4న కొత్త జిల్లాల ఆవతరణ ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల అవతరణకు
*ఏపీలో త్వరలో ఆన్లైన్లో సినిమా టిక్కెట్లు *టిక్కెట్ల అమ్మకాల కోసం టెండర్లు పూర్తి చేసిన ప్రభుత్వం *ప్రవేట్ సంస్థల కంటే తక్కువ ధరకు నిర్వహించేలా ఏర్పాట్లు. ఆంధ్ర
చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఎంతో సంతోషంతో
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెగాసస్ అంశం తీవ్ర దుమారం రేపుతుంది. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో పెగాసెస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్
*సీఎం జగన్ రాష్ర్టానికి శనిగ్రహంలా మారారు.. *మూడు రాజధానులపై మాట్లాడే హక్కు జగన్కు లేదు.. *అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి.. రాష్ట్రంలో మళ్లీ మూడు
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు ఇప్పటికే ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది..ముఖ్యమంత్రి
అమరావతి: ఏపీ ఈఏపీ సెట్ షెడ్యూల్ విడుదలైంది. బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ షెడ్యూల్ను విడుదల చేశారు. జులై 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎంసెట్-2022 పరీక్ష, జూలై
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న కక్షతోనే ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థిని గొంతు కోశాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు