బుల్లితెర యాంకర్గా మరో పక్క హీరోయిన్గా యూత్ మంచిఫాలోయింగ్ ఉన్నహాట్ యాంకర్ రష్మీ పెళ్ళిపై వార్తలు గుప్పుమంటున్నాయి. సుడిగాలి సుధీర్ ప్రేమికులుగా ఈటీవీలోప్రచారమయ్యే జబర్ధస్త్, ఢీ లాంటి ఎన్నో ఎంటర్ట్రైనర్ షోలో కనిపిస్తుంటారు. అంతేకాగా సుధీర్ని పెళ్ళి చేసుకోవచ్చనే ప్రచారం జోరుగా నడుస్తుంది.ఇదిలా ఉంటే కొత్తగా ఓ షో లో రష్మీ తన పెళ్ళి గురించి మనసులో మాట చెప్పుకొచ్చింది. ఆయనతో నేను పెళ్ళి రెడీ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
అయితే బుల్లితెరలో చైల్డ్ ఆర్టిస్ట్ ల హావా బాగానే నడుస్తుంది. ముద్దు ముద్దు మాటలతో పంచ్ డైలాగ్ల వేసి అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇందులో భాగంగానే జబర్ధస్త్ షోలో రాకింగ్ రాకేష్ టీమ్లో ఉన్న ఏడేళ్ళ వయసున్న దీవెన చక్కని పంచ్ డైలాగ్ డెలివరీతో అందరిని నవ్విస్తుంటుంది.
ఈ షోలో తనతో పాటు తన తమ్ముడుని కూడా తీసుకొచ్చింది. ఈ షోలో జడ్జ్లుగా వ్యవహారిస్తున్నారు. స్టేజ్పైకి రాగానే రోజా ఆశీర్వాదం తీసుకోవాలని తమ్ముడికి చెప్పడంతో సాష్టాంగా నమస్కారం చేశాడు. ఇక నీకు పది ఎపిసోడ్స్ వరకు తిరుగులేదని చెప్పింది. రోజాను పొగిడితు జబర్ధస్త్లో పర్మినెంట్ పోస్ట్ ఖాయం అన్నట్లు సెటైర్ వేసింది ఈ బుడ్డది.ఆ తరువాత రెష్మీకి పరిచయం చేయగా నేరుగా వెళ్ళి బుడ్డోడు రష్మీ బుగ్గపై ముద్దు పెట్టేశాడు. దీంతో రష్మీ షాక్ లో వీడికి పెళ్ళి ఈడూ వచ్చిందని పంచ్ డైలాగ్ వేసింది.అమ్మో పెళ్ళా..అంటూ దీవెన, ఆమె తమ్ముడు షాకింగ్ ఎక్సెప్రేషన్స్ ఇవ్వగా రష్మీ నేను రెడీ అంటూ గట్టిగా అరిచింది. ఈ సీన్ జబర్ధస్త్ షోలో నవ్వులు పూయించింది.
అయితే రష్మీ గౌతమ్ నిజ జీవితంలో ఎవరిని పెళ్ళాడబోతుందనే ఇంకా తెలయాల్సి ఉంది. ఆమె మనసులో ఎవరైనా ఉన్నరా లేక పెద్దలు కుదర్చిన సంబంధం చేసుకోబుతుందా ప్రస్తుతానికి సస్పెన్స్..!
రాజశేఖర్ ను ఫ్రాడ్ అన్న జీవిత… అందరూ షాక్…!?