telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

కాన్వాయ్ లో .. ప్రాంగణానికి చేరుకున్న జగన్..

ప్రభుత్వ కాన్వాయ్ లో జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమ ప్రాంగణానికి బయలుదేరారు. తనతోపాటుగా కుటుంబ సభ్యులు, కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. ఇప్పటికే ప్రాంగణం అతిరధ మహారాదులతో, వైసీపీ అభిమానులతో కిక్కిరిసిపోయింది. సరిగ్గా 12:23 నిముషాలకు జగన్ ఏపీకి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రాంగణం చేరుకోగానే, తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ, ప్రాంగణం అంతా ఒకసారి వాహనంపై చుట్టివచ్చాడు. 

సభాప్రాంగణాన్ని చేరుకున్న స్టాలిన్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సభాప్రాంగణాన్ని చేరుకున్నారు. జగన్ కుటుంబసభ్యులు అందరూ వేదికపై ఆశీనులయ్యారు. కొందరు ముఖ్యనేతలు జగన్ తో పాటుగా వేదికపై ఆశీనులయ్యారు. 

ఈ వార్త అప్ డేట్ అవుతుంటుంది..

Related posts