telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పడుకునే ముందు ఈ చిట్కా పాటిస్తే.. కరోనాకు చెక్ పెట్టొచ్చు!

మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవాలి. అది మన అందరి బాధ్యత. ఎందుకంటే మనం ఆరోగ్యంగా లేకపోతే.. నష్ట పోయేది మనం.. మన కుటుంబమే కదా? కావున ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై ద్రుష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక అసలు విషయానికి వస్తే…

గోరు వెచ్చని నీరు రోజులోనే కాదు, నిద్రకు ముందు తాగిన మంచి ఫలితాలు ఉన్నాయి. ఇలా ప్రతి రోజు చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. డిప్రెషన్, ఒత్తిడి, మానసిక ఆందోళన తగ్గుతాయి. దీంతో హాయిగా నిద్ర పడుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి. శరీరంలో ద్రవాలు సమతౌల్యంతో ఉంటాయి. డీ-హైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు. అజిర్తి సమస్యలు తగ్గుతాయి. త్వరగా అధిక బరువు తగ్గుతాం. ముఖ్యంగా కరోనా వైరస్ కు ఈ పద్ధతి ద్వారా చెక్ పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా సోకముందే… ఈ పద్ధతి మన నిత్య జీవితంలో అలవారుచుకోవాలని వైద్యులు పేర్కొంటున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పద్ధతి పాటిస్తే… కరోనా కు చెక్ పట్టండి.

Related posts