telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ ప్రకటనకు కాంగ్రెస్ మద్దతు: ఉత్తమ్

uttam congress mp

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్ఆర్సీ కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు టీ–పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ లేఖ రాశారు.

కేసీఆర్ చేసిన ప్రకటనకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ అంశానికి సంబంధించి కేరళ రాష్ట్రం జీవో తీసుకొచ్చినట్టుగా, తెలంగాణలో కూడా చేయాలని ఆ లేఖలోపేర్కొన్నారు.

Related posts