telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆరు విడతల్లో 67.37 శాతం పోలింగ్ : సీఈసీ

election-commission

గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం పెరిగిందని కేంద్ర ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరా పేర్కొన్నారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నపట్టికే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని అన్నారు. ఆరు విడతల్లో 67.37 శాతం పోలింగ్ నమోదైందని, కోటి ఎనభై లక్షల మంది యువత ఓటు వేశారని చెప్పారు. కాసేపట్లో ముగియనున్న ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని అన్నారు.2014తో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు.

Related posts