telugu navyamedia

తెలంగాణ వార్తలు

దుబ్బాక : మొదటి రౌండ్ లో బీజేపీ ఆధిక్యం

Vasishta Reddy
కౌంట్‌డౌన్‌ స్టార్టయ్యింది.. కోట్లాది మంది ఎదురు చూస్తున్న దుబ్బాక ఫలితానికి ఈఒక్కరోజతో తేలిపోనుంది.. రాష్ట్రంలో ఏకైక ఉప ఎన్నిక కావడంతో అంతటా ఆసక్తి నెలకొన్నది. అందరి చూపు

నిజామాబాద్ జవాన్ కు రూ.50 లక్షలు ప్రకటించిన సీఎం కెసిఆర్

Vasishta Reddy
సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో నిజామాబాద్ జిల్లాకు చెందిన జవాన్ మహేశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశ రక్షణ

ఇవాళే దుబ్బాక ఉపఎన్నిక రిజల్ట్…

Vasishta Reddy
తెలంగాణలో ఏంటో ఉత్కంఠభరితంగా సాగిన దుబ్బాక ఉపఎన్నిక ఫలితం నేడు తేలనుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు సిద్దిపేటలోని ఇందూరు కాలేజీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8

కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వం సూపర్‌ : కేంద్ర మంత్రి కితాబ్‌

Vasishta Reddy
కొవిడ్ 19 ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మీడియా ముందు ఏడ్చేసిన తెలంగాణ మంత్రి…

Vasishta Reddy
గత రాత్రిఉగ్రవాదులకు ,జవాన్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించే సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. ఈ

తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం

Vasishta Reddy
తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ సమగ్రాభివృద్ధి కెసిఆర్ తోనే సాధ్యం అవుతుందని…రాష్ట్ర ప్రజలకు అన్ని విధాలా మంచి చేయాలన్న ఆలోచన కలిగిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు

కరోనా కన్నా..కేసీఆర్ పెద్ద ప్రమాద కారి : బండి సంజయ్‌

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్య యుతంగా గెలవాలని అనుకుంటున్నామని…భాగ్యనగరాన్ని పాత బస్తి చేయాలని

అలా చేస్తే… గ్రేటర్‌లో కాంగ్రెస్‌ పోటీ నుంచి తప్పుకుంటుంది

Vasishta Reddy
టీఆర్‌ఎస్‌, బీజేపీలపై కాంగ్రెస్‌ నేత దాసోజు శ్రవణ్‌ ఫైర్‌ అయ్యారు. టీఆర్‌ఎస్సే బురుద రాజకీయం చేస్తోందని..వరద సహాయాన్ని కూడా దోచుకుతిన్నారని ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్‌ చర్చకు

ఐశ్వర్యా ఆత్మహత్య పై స్పందించిన రాహుల్ గాంధీ…

Vasishta Reddy
హైదరాబాద్ షాద్‌నగర్‌లోని శ్రీనివాస కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యా రెడ్డి ఆత్మహత్య విషాదాన్ని నింపింది… ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది

తెలంగాణకు టీఆర్ఎస్ వద్దు.. బీజేపీనే ముద్దు

Vasishta Reddy
గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి 75 స్థానాల్లో గెలుస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. వంద డివిజన్లలో గెలుపే లక్ష్యంగా బిజెపి రాబోయే గ్రేటర్

నో ఎల్ఆర్ఎస్.. నో టీఆర్ఎస్ : పీసీసీ చీఫ్

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అక్రమ లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఎల్‌ఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి… ఓవైపు కరోనాతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు.. ప్రజలను పీల్చిపిప్పిచేసే

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే ప్రధాన బాధ్యత

Vasishta Reddy
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే ప్రధాన బాధ్యత అని, ప్రతి సర్కిల్లోని అన్ని వార్డులకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత సంబంధిత డిప్యూటీ కమిషనర్లదేనని రాష్ట్ర