తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా
ప్రపంచాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే యూకేలో మాత్రం ఇప్పుడు కరోనా వైరస్ వెరియెంట్ కలవరపెడుతోంది.. అందే కాదు.. ఇతర దేశాలకు కూడా పాకుతోంది ఈ
సాంకేతిక ఆవిష్కరణలు మరియు 5జీ రంగంలో భారతదేశపు ఇంజినీరింగ్ను నిర్మించే దిశలో స్మార్ట్ ఉపకరణాల బ్రాండ్ ఒప్పో.. హైదరాబాద్లోని తన ఆర్ అండ్ డీ సెంటర్లో 5జీ
హైదరాబాద్లో కాల్ మనీ లోన్ యాప్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇక్కడ నిన్న ఒక్కరోజే 80కి పైగా కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ
తెలంగాణ హైకోర్టు ఎంబీబీఎస్ రెండో విడత సీట్ల కేటాయింపును రద్దు చేసింది. కొత్త అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో ఈనెల 19, 20 తేదీలలో ఎంబీబీఎస్
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వచ్చే ఉగాది నుంచి ప్రతిరోజు తాగునీటి సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి తారక రామారావు తెలిపారు. గ్రేటర్
నల్గొండలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి కేంద్ర సర్కార్ పై విరుచుకు పడ్డారు. కేసీఆర్