తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహ తేదీ ఖరారైంది. డిసెంబర్ 28న ఆమె వివాహం జరగనుంది. రాంనగర్ ప్రాంతానికి చెందిన జైన్ మేరీ,
రేవంత్, అధిష్టానంపై వీహెచ్ మరోసారి ఫైర్ అయ్యారు. రేవంత్కు పీసీసీ చీఫ్ ఇస్తారని వార్తలు రావడంతో వీహెచ్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఇవాళ మీడియాతో
భద్రాచలం MLA పొదేం వీరయ్య సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ముక్కోటి ఉత్సవాలలో ప్రోటోకాల్ పాటించలేదంటూ మండిపడ్డారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి ఉత్తర ద్వారాదర్శనం నిర్వహించారని…సిగ్గులేని
తన ఆవులను ఎవరో దొంగిలించారని.. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు వాటి అచూకి లభ్యం కాలేదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆవులను దొంగిలించే
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.8 లక్షలు దాటాయి కరోనా
బ్రిటన్ నుంచి రాష్ట్రానికి వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటివరకు ఏడుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ నెల 9
యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని గూడూరు ప్రధాన రహదారిపై వాటర్ ట్యాంకర్ను కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంతో నలుగురు అక్కడిక్కడే మృతి
కొత్త రకం కరోనా వైరస్తో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటున్నచర్యలపై వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.. డిసెంబర్