తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు దత్త పుత్రిక ప్రత్యూష వివాహ తేదీ ఖరారైంది. డిసెంబర్ 28న ఆమె వివాహం జరగనుంది. రాంనగర్ ప్రాంతానికి చెందిన జైన్ మేరీ,
కన్నతండ్రి, పినతల్లి వేధింపులతో చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చేరిన ఆ అమ్మాయి గోడు విని చలించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆమెను తన దత్తపుత్రికగా ప్రకటించారు. సంరక్షణ బాధ్యతను