బాలీవుడ్లో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలతో తాప్సీ పన్ను తనకంటూ ఓ ఇమేజ్ను ఏర్పరుచుకొన్నారు. కథాబలం ఉన్న చిత్రాల్లో నటిస్తూ అవార్డుల రివార్డులు అందుకొంటున్నారు. అయితే కరోనా థర్ఢ్
ముంబై దాడుల్లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్ ను తెరకెక్కుతోంది. ఇందులో లో అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ రోజు రోజుకు వేడి పుట్టిస్తున్నాయి. మా సభ్యుల వాదోపవాదాలతో మా ఛాంబర్ దద్దరిల్లుతుంది. మా ప్రస్తుత
ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ షూటింగ్ సెట్లో గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్లో పాల్గొన్న ఆయన లొకేషన్లో ఫ్లోర్పై జారిపడ్డారు. దీంతో ప్రకాశ్రాజ్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు పలు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ట్రస్ట్లు, ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తున్నారు. రెయిన్
21 ఏళ్లుగా హిందీ చిత్రసీమలో ఎవర్ గ్రీన్ కథానాయికగా మురిపిస్తోంది కరీనా కపూర్. అయితే గ్లామర్ ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు. చాలామంది హీరోయిన్లానే
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా దర్శకుడు కె.ఎస్. కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, పోస్టర్ విడుదల చేశారు. ఈ చిత్రానికి
టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘పాగల్’.. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ వేగం పెంచేసింది. పోస్టర్లు,
తన మధురమైన స్వరంతో మంచి సింగర్గా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా తెలుగువారికి దగ్గరైన తెలుగింటి ఆడపడుచు సునీత. ఆమె పాట పాడితే వినసొంపుగా ఉంటుంది. ఆమె మాటలు ముత్యాలు
సంక్రాంతి అల్లుళ్లుగా వెంకటేశ్, వరుణ్ తేజ్ రెండేళ్ల క్రితం సంక్రాంతికి విడుదలైన ‘ఎఫ్ 2’ సినిమా ఎంత హంగామా సృష్టించిందో అందరికి తెలిసిందే. రెచ్చిపోదాం బ్రదర్’ అంటూ