టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం ‘పాగల్’.. నివేదా పేతురాజ్ కథానాయికగా నటించింది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్ వేగం పెంచేసింది. పోస్టర్లు,
రెండేళ్ల క్రితం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను అంటుంది నటి నివేద పేతురాజ్.. ప్రేమలో ఉన్నవారందరూ కచ్చితంగా ఈ సినిమాకు కనెక్ట్ అవుతారని,.కొన్ని సన్నివేశాలు వింటున్నప్పుడే కంటతడి పెట్టించేశాయి.
తమిళ స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో, యంగ్ హీరో రామ్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ నుండి ప్రారంభమవుతుందని తెలిసింది. శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని
అల్లు అర్జున్, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ సినిమా ఎంతో మంచి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ
విరాటపర్వం సినిమాలో హీరో రానా, సాయి పల్లవి జంటగా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా కారణంగా అన్ని నిలిచిపోవడంతో ఈ సినిమా షూటింగ్ కూడా నిలిచిపోయింది.