దశబ్దాలు పోరాడి వచ్చిన తెలంగాణకు ఇటువంటి సీఎం రావటం మన దురదృష్టమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఓయూలో చదవలేదని భాదగా వుంది..కానీ యూనివర్శిటీ గురించి
గ్రామ స్థాయిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ రావడం సంతోషంగా ఉందని… ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ
విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. వరుసగా మూడో రోజు నిరసనలు హోరెత్తాయి. కేంద్రం వైఖరికి నిరసనగా మహిళలు,
వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. అలాగే ప్రతిపక్షాలపై దాటిగా ఎదురు దాడి చేస్తూనే ఉంటారు. అయితే.. తాజాగా రాజ్యసభ
అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ముగించుకున్న శశికళ.. తొలిసారి చెన్నైకి వస్తున్నారు. దీంతో చిన్నమ్మ వర్గం ఆనందంలో మునిగి తేలుతోంది. తమిళనాడు సరిహద్దులోని హొసూరు నుంచి
ఎన్టీపీసీ తపోవనమ్ దగ్గర టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను సేఫ్గా బయటకు తీశారు. మొత్తం 16 మందిని రక్షించినట్లు అధికారులు చెబుతున్నారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు
సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈ నెల 17 గ్రీన్ ఇండియా ఛాలెంజ్ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న సీఎం కేసీఆర్ గారి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అన్ని రాష్ట్రాలకంటే విభిన్నంగా ఉంటాయి. ముక్యంగా వైసీపీ, టీడీపీల మధ్య రాజకీయాలు రసవత్తరంగా ఉంటాయి తాజాగా.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై
తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు తృటిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఆదివారం ఉదయం నరసరావుపేట- చిలకలూరిపేట మార్గంలో వెళుతుండగా పుల్లారావు కారును మరో
విశాఖపట్నం ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో విశాఖపట్నం నార్త్ నియోజక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించిన గంటా శ్రీనివాస్ రాజీనామా చేసిన