కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20లో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసి మంచి స్కోర్ సాధించాడు.
వైఎస్ షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. లోటస్ పాండ్ లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. అయితే… ఇవాళ
బులియన్ మార్కెట్లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్లోనూ బంగారం, వెండి ధరలు బాగా పడిపోయాయి.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. దాదాపు 40నిమిషాల
అసెంబ్లీలో మంత్రి ఈటల చేసిన వ్యాఖ్యలను ఖండించిన ప్రభుత్వ మెడికల్ జేఏసీ చైర్మన్ డా. రమేష్…. ప్రభుత్వ వైద్యులు.. ప్రైవేట్లో వైద్యం చేస్తున్నారని.. అలా చేస్తున్న వారిని
కరోనా కారణంగా క్రికెట్ నిబంధనలో చాలా మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ మార్పులో ఓ నిబంధనను అలవాటులో భాగంగా అతిక్రమించాడు స్టోక్స్. బంతికి లాలాజలం
కరోనా కారణంగా ప్రైవేట్, ప్రభుత్వ విద్యాసంస్థలను మూసివేస్తున్నట్టు, ఆన్లైన్ క్లాసులు మాత్రం యథావిథిగా కొనసాగుతాయని అసెంబ్లీలో ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అయితే,
మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు గుప్పించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. మీడియాతో మాట్లాడిన ఆయన… అసైన్డ్ భూముల వ్యవహరంలో చంద్రబాబు దళితులకు అన్యాయం