ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం
జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాగర్ నియోజిక పరిస్థితి దారుణంగా ఉందని… అధికారం పోయాక ముసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. హాలియా మున్సిపాలిటిలో డ్రైనేజీ లేదని…నర్సింహయ్య
పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు. ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పేర్కొన్నారు. దీనిపై
చైనా నుండి వచ్చిన కరోనా ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే బ్రెజిల్ లో రోజుకు వేలాది కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఇప్పటికే బ్రెజిల్ లో
దాదాపు ఏడాదికి పైగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే అమెరికాలో ఈ వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఇప్పటికే
మమత బెనర్జీ, నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. అందరం కలిసి బీజేపీని ఎదుర్కొనాలని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. బెంగాల్ లో రెండో
బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్య వర్గ మొదటి సమావేశం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్తో పొత్తు