telugu navyamedia

వార్తలు

కోల్‌కతా ఆటగాడు నితీష్ రాణాకు కరోనా పాజిటివ్…

Vasishta Reddy
ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్‌రైడర్స్ కు భారీ షాక్ తగిలింది. కేకేఆర్‌ స్టార్ బ్యాట్స్‌మన్‌ నితీష్ రాణాకు కరోనా సోకింది. గురువారం రాణాకు

ఉగాది రోజున వారిని సత్కరించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం …

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం

చేతకాక, పనులు చేయలేక జానారెడ్డి అలా మాట్లాడుతున్నారు..

Vasishta Reddy
జానారెడ్డి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాగర్ నియోజిక పరిస్థితి దారుణంగా ఉందని… అధికారం పోయాక ముసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్‌ అయ్యారు.  హాలియా మున్సిపాలిటిలో డ్రైనేజీ లేదని…నర్సింహయ్య

పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఎలా ఇస్తారు : శైలజానాథ్

Vasishta Reddy
పుదుచ్చేరి ఎన్నికలకు సంబంధించిన మ్యానిఫెస్టోను నిన్నటి రోజున నిర్మలా సీతారామన్ రిలీజ్ చేశారు.  ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే పుదుచ్చేరికి స్పెషల్ స్టేటస్ ఇస్తామని పేర్కొన్నారు.  దీనిపై

బ్రెజిల్ లో మరో కొత్త వైరస్…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా ఇప్పటికే ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. అయితే బ్రెజిల్ లో రోజుకు వేలాది కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. అయితే ఇప్పటికే బ్రెజిల్ లో

ధోని కెప్టెన్సీ పై ఇంగ్లాండ్ ఆటగాడి ప్రశంసలు…

Vasishta Reddy
ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మ్యాచ్‌లు జరగనున్న విషయం తెలిసిందే. టోర్నీ మొదటి మ్యాచ్‌ చెన్నైలోని చెపాక్

పైలెట్ రోహిత్ విషయం లో మర్రి శశిధర్ రెడ్డి సీరియస్…

Vasishta Reddy
తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఆయన ఫేక్ అఫిడవిట్… గ్రాడ్యుయేట్ కాకపోయినా దొంగ ఓటు

నాని ”టక్ జగదీష్” ట్రైలర్ అప్డేట్…

Vasishta Reddy
ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. టక్ జగదీష్, అంటే సుందరానికి, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో పాటు ఈ ఏడాది చివరికి

మరో ప్యాకేజీ తీసుకొచ్చిన అమెరికా ప్రభుత్వం…

Vasishta Reddy
దాదాపు ఏడాదికి పైగా కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అయితే అమెరికాలో ఈ వైరస్ కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి.  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా ఇప్పటికే

ఏపీలో లాక్‌డౌన్.. ఎక్కడంటే..?‌

Vasishta Reddy
ఈ ఏడాది ఆరంభం నుండి మన దేశంలో కరోనా కు వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయిన కేసులు మాత్రం తగ్గడం లేదు. అయితే ఏపీలో ఒక్క నెల కిందట

మమత సోనియాకు లేఖ అందుకే రాసిందా…?

Vasishta Reddy
మమత బెనర్జీ, నిన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాకు లేఖ రాశారు. అందరం కలిసి బీజేపీని ఎదుర్కొనాలని సోనియాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.  బెంగాల్ లో రెండో

పొత్తు పై స్పష్టం చేసిన బండి సంజయ్…

Vasishta Reddy
బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్య వర్గ మొదటి సమావేశం ఇవాళ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన బండి సంజయ్ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు.  టీఆర్‌ఎస్‌తో పొత్తు