ఏపీ పోలీసులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విధుల్లో ఉత్తమ పనితీరు, ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసులకు ఊగధీ సందర్బంగా ఏపీ ప్రబుత్వం ఉగాది ప్రసకరాలు ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది రోజున ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను సత్కరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం