ఆనందయ్య తన మందు పంపిణీపై క్లారిటీ ఇచ్చారు ఆనందయ్య.. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు తెలిపిన ఆయన.. మందు పంపిణి ఆదివారం లేదా సోమవారం ఉంటుందన్నారు..
ఈరోజు టీమిండియా క్రికెటర్లు.. వారి భార్యాబిడ్డలతో సహా ఇంగ్లాండ్కు బయలుదేరి వెళ్లనున్నారు. వారి కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రత్యేకంగా ఛార్టెడ్ ఫ్లైట్ను ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్ర ఆలోచన మొదట బీజేపీదే అన్నారు విజయశాంతి. ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పింది బీజేపీయేనని ఆమె గుర్తుచేశారు.. ఇక, తెలంగాణ ఉద్యమంలోకి టీఆర్ఎస్
వీరేంద్ర సెహ్వాగ్ రిటైర్మెంట్ తరువాత.. అతని స్థానాన్ని భర్తీ చేసాడు రోహిత్ శర్మ. నిలకడగా బ్యాటింగ్ చేయడమెలాగో రోహిత్ను చూసి తెలుసుకోవచ్చు..అతణ్ని చూసి నేర్చుకోవచ్చు. అతను క్రీజ్లో
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఏడేళ్ల పాలన తెలంగాణ
వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో మిగిలిపోయిన మ్యాచ్లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ను ఖరారు చేసింది.
ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులకు భారీ జరిమానా విధించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుత్తూరు సుభాషిణి
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ను ఆడనున్న న్యూజిలాండ్.. అంతకంటే ముందే రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ను ఢీకొట్టబోతోంది. న్యూజిలాండ్కు కేన్ విలియమ్సన్ సారథ్యాన్ని వహిస్తోన్నాడు. జో రూట్ కేప్టెన్సీలో
తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఘనత సోనియా గాంధీకి దక్కుతుంది. తెలంగాణ ప్రజల తరపున సోనియా గాంధీ కి ధన్యవాదాలు తెలుపుతున్నా అని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్
కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆనందయ్య కరోనా మందు దేశ వ్యాప్తంగా చర్చముషానియమైంది. దాంతో ఆనందయ్య గ్రామం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకి ప్రజలు లైన్ కట్టారు. కానీ ఇప్పుడు