విశాఖపట్నం మల్కాపురం పరిసరాల్లో ఓ కామాంధుడికి మహిళలు దేహశుద్ధిచేశారు. స్కూలుకు, ట్యూషన్ కెళ్లే చిన్నపిల్లలకు పుస్తకాలు, పెన్నులు ఇస్తామని అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఆలస్యంగా తెలుసుకున్న స్థానిక మహిళలు
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ సోమవారం, డిసెంబర్ 6, 2021 తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. పుల్గా తాగి ర్యాష్ డ్రైవింగ్ చేయడంతో అమాయక ప్రజలు బలైవుతున్నారు.
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్నాహ్నం తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
జోవాద్ తుపాను మరింత బలపడుతోంది. ఉత్తరాంధ్ర తీరానికి 120 కిలోమీటర్ల చేరువలో తుపాను కేంద్రీకృతమైంది. ఇక విశాఖపట్నం తీరానికి దక్షిణంగా 120 కిలోమీటర్లు..గోపాల్పుర్కు ఆగ్నేయంగా 200 కిలోమీటర్ల
కలసిరాని కాలం… భార్యభర్తలమధ్య స్పర్థలు… అన్నెంపున్నెం ఎరుగని ఇద్దరు పిల్లలు సహా కుటుంబ బలవన్మరణానికి పాల్పడింది. హృదయ విదారక ఘటన సంగారెడ్డిజిల్లాలో చోటుచేసుకుంది… వ్యాపారంలో నష్టాలు రావడంతో
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదాల నుంచి
కృష్ణాజిల్లాలో భారీ అగ్నిప్రమాదంచోటుచేసుకుది. బాపులపాడు మండలం రేమల్లే మోహన్ స్పిన్ టెక్స్ లో భారీ అగ్నిప్రమాదంలో పత్తిబేళ్లు కాలిపోయాయి. ఈ ప్రమాదంతో కోట్ల రూపాయల ఆస్తినష్టం జరిగినట్టు
సికింద్రాబాద్లో పరేడ్ మైదానం ఫ్లైఓవర్పై కారు దగ్ధమైంది. కారులో అకస్మాత్తుగా మంటలు చేల రేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ కారు నుంచి దిగిపోయారు. ఈ ఘటన హైదరాబాద్లోని సికింద్రాబాద్లో
హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి ప్రాంతంలో వీకెండ్ రేవ్ పార్టీ కలకలం సృష్టించింది. మందు, విందు, యువతులతో కలిసి చిందేశారు. వివేకానందనగర్లోని ఓ అపార్ట్మెంట్పై పక్కా సమాచారంతో
కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున ఖమ్మం నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు మానకొండూరులో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో