telugu navyamedia

security forces in Nagaland

భద్రతా బలగాల కాల్పుల్లో 11 మంది పౌరులు మృతి..

navyamedia
 నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మిలిటెంట్లుగా భావించి పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 11 మంది మృతి చెందారు. మరో 11