దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 42,618 మందికి పాజిటివ్గా నిర్ధారణ
సహజంగా పుప్పిళ్లు, దంతాలలో పగుళ్లు, చిగుర్లు ఉబ్బడం వల్ల పంటినొప్పి సమస్య వస్తుంది. అయితే పుప్పిళ్లు వంటి పెద్ద సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించాల్సిందే. అలా కాకుండా
ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా.. కొబ్బరి ప్రయోజనలేంటో తెలుసుకుందాం. ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో కొబ్బరి ఒకటి. కొబ్బరి ఆవష్యకతను, కొబ్బరి వల్ల కలిగే
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి.. ఇప్పుడు మళ్లీ క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. దేశవ్యాప్తంగా
అధిక పోషకాలు కలిగిన ఆహారం ఏదైనా ఉందంటే.. అది ఒక్క గుడ్డు. ఆరోగ్యం కోసం రోజుకొక గుడ్డును తీసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తుంటారు. గుడ్డులో ఉండే పౌష్టకాల
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 56,155 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1,186 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
*వ్యాయామం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి బాగా పెరుగుతోందట. దీంతో వారు చదువుతో కుస్తీ పడాల్సిన అవసరం లేదు. చక్కగా చదువుకుని పరీక్షల్లో రాణించగలుగుతారు. వారికి ఆరోగ్యం
పిస్తా అనేది డ్రై నట్. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడంతో పాటు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, కార్బోహైడ్రేట్స్, అమైనో ఆమ్లాలు,
వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులు విజృంభించే ప్రమాదం ఉంది. అయితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా ఈ సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు