ప్రముఖ చరిత్రకారుడు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత, బాబాసాహెబ్ పురందరేగా ప్రసిద్ధి చెందిన బల్వంత్ మోరేశ్వర్ పురందరే (99) సోమవారం కన్నుమూశారు.
ఆయన కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతూ పూణెలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వెంటిలేటర్పై ఉంచారు.
అప్పటి నుంచి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటల తర్వాత పురందరే తుదిశ్వాస విడిచినట్లు ఆసుపత్రి నుంచి ఒక ప్రకటనలో తెలిపారు.
వారి కోసమే పౌరసత్వ సవరణ చట్టం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి