telugu navyamedia

Vasishta Reddy

పుట్టిన రోజే… నాకు సచ్చిన రోజు అంటూ… వర్మ సంచలన ట్వీట్‌ !

Vasishta Reddy
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. వివాదాస్పద సినిమాలు తీయడమే కాదు వరుసగా సినిమాలు ప్రకటిస్తుంటారు కూడా. అయిత్ వాటిలో కొన్ని సెట్స్

విజయవాడ దుర్గమ్మ గుడిలో సంచలన విషయాలను బటయపెట్టిన ఏసీబీ

Vasishta Reddy
విజయవాడ దుర్గమ్మ గుడిలో అవకతవకలపై సంచనల విషయాలను బటయపెట్టింది ఏసీబీ నివేదిక. దుర్గమ్మ ఆస్తులకు రక్షణలేని పరిస్థితి ఉందని నివేదికలో పేర్కొంది. దుర్గగుడికి వందల కోట్ల విలువైన

దర్శకుడు రాజమౌళి ఇంట్లో కరోనా కలకలం…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా

ఇండోనేషియాలో వరదలు…150 దాటిన మృతుల సంఖ్య

Vasishta Reddy
ఇండోనేషియాలో వరద కష్టాలు కొనసాగుతున్నాయి‌. మృతుల సంఖ్య150 దాటింది. ఆక‌స్మిక వ‌ర‌ద‌లు.. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల భారీ ప్రాణ న‌ష్టం జ‌రిగింది. ఈస్ట్ తైమోర్‌తో పాటు ప‌లు

షాకింగ్‌.. ఇండియాలో మళ్ళీ ఒక్కరోజే లక్షదాటిన కరోనా కేసులు

Vasishta Reddy
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 1.28 కోట్లు దాటాయి కరోనా

రెండు బస్సులు ఢీకొని 16 మంది మృతి

Vasishta Reddy
రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన నిబంధనలను అమలు చేసినా.. ఓవర్‌ స్పీడ్‌తో వెళ్లి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే..తాజాగా ఉత్తర మెక్సికో

తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు..24 గంటల్లో 2000లకు చేరువలో

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య

పెళ్లైన నెలకే ప్రెగ్నెన్సీ.. అసలు విషయం చెప్పిన ‘వైల్డ్‌డాగ్’ భామ

Vasishta Reddy
కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా, మ‌యాంక్‌, ప్ర‌దీప్‌, ప్ర‌కాశ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన

ఎమ్మెల్సీ కవిత పేరుతో దారుణం.. యూట్యూబ్ ఛానల్ అని చెప్పి

Vasishta Reddy
ప్రస్తుత కాలంలో సైబర్‌ నేరాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. కొంచెం ఛాన్స్‌ దొరికితే చాలు.. అమాయకులను మోసం చేస్తున్నారు. ఈ నేరగాళ్లు అమాయకులను మోసం చేయడానికి ఎక్కువగా ఎమ్మెల్యే,

సీఎం జగన్‌ ఒక పిల్లి…మోదీని చూస్తే మియాం అంటారు

Vasishta Reddy
తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు రంగం సిద్ధం అయ్యింది. అభ్యర్థులు ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. మరోవైపు అన్ని ప్రధాన పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. కరోనా వ్యాప్తిని

బంగారం కొనేవారికి షాక్‌… భారీగా పెరిగిన ధరలు

Vasishta Reddy
ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. కానీ మన దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి.

నేటి నుంచే తెలంగాణలో టీచర్లకు ఒంటిపూట బడులు

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి ఉపాధ్యాయులు ఒంటి పూట విధులు హాజరు కావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు