telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వైసీపీ హయాంలో శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది: సిట్

వెలుగులోకి వైసీపీ మహాపాపాలు. వైసీపీ హయాంలో ఆలయాల్లో అపచారం చేసారు

వైసీపీ తీరుపై భగ్గుమంటున్న భక్తులు. శ్రీశైలం దేవస్థానానికి కల్తీ నెయ్యి సరఫరా జరిగింది.

వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి సప్లై, 2022 మే నుంచి 2023 మార్చి వరకు నెయ్యి సప్లై చేసిన రాజేష్ కార్పొరేషన్.

విజయ డెయిరీని కాదని రాజేష్ కార్పొరేషన్ కు కాంట్రాక్ట్ ఇచ్చిన వైసీపీ ప్రభత్వం. రాజేష్ కార్పొరేషన్‍కు సప్లై చేసింది భోలేబాబా డెయిరీ.

టీటీడీ కల్తీ నెయ్యితోనే శ్రీశైలంను గుర్తించిన సిట్. వైసీపీ హయాంలో నెయ్యి కోసం రూ.15.89 కోట్లు చెల్లింపులు చేసారు. 3,25,064 కిలోల నెయ్యి కొనుగోలు చేసారు.

రాజేష్ కార్పొరేషన్‍ కు సొంత డెయిరీ లేదని గుర్తించిన సిట్. 2023 ఏప్రిల్ నుంచి నెయ్యి సప్లై చేస్తున్న విజయ డెయిరీ.

Related posts