telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఏపీ డిప్యూటీ సీఎం గిరిజనురాలేనని తేల్చిన అథారిటీ

ఆమెది ఎస్టీకి చెందిన కొండదొర సామాజికవర్గమని పేర్కొంది.

డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి ఎస్టీనే అని అప్పిలేట్ అథారిటీ తెలిపింది. పుష్ప శ్రీవాణి ఎస్టీ కాదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలయిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆమె ఏ కులమో తేల్చాలంటూ అప్పిలేట్ అథారిటీని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది.

  • ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి అప్పిలేట్ అథారిటీ ఊరటను కలిగించింది.
  • పుష్ప శ్రీవాణి కులంపై వివాదం, ఆమె గిరిజనురాలేనని తేల్చిన అథారిటీ
  • హైకోర్టు ఆదేశాలతో విచారణ జరిపిన అప్పీలేట్ అథారిటీ
  • కోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన అథారిటీ ఆమె గిరిజనురాలేనని నిర్ధారించింది.
  • దీంతో ఆమెకు పెద్ద ఊరట లభించినట్టయింది.

Related posts