- టీకా దుష్ప్రభావం వల్లే చనిపోయింది
- ఏఈఎఫ్ఐ కిటీ కూడా ఇదే చెప్పింది
- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టీకా సురక్షితమని చెప్పాయి
రోనా నియంత్రణకు ప్రభుత్వం వేసిన టీకా వల్ల తన కుమార్తె ఉసురు తీసింది - రూ. 1000 కోట్లు పరిహారంగా చెల్లించేలా ఆదేశించండి
- డీసీజీఐ, ఎయిమ్స్ డైరెక్టర్, కేంద్రం దుష్ప్రచారం వల్లే నా కుమార్తె టీకా వేసుకుంది
- టీకా తీసుకున్న తర్వాత దుష్ప్రభావాల కారణంగా తన కుమార్తె చనిపోయిందని లునావత్ ఆవేదన వ్యక్తం చేశారు.
రోనా నియంత్రణకు ప్రభుత్వం వేసిన టీకా వల్ల తన కుమార్తె ప్రాణం పోయిందని, ఇందుకు గాను పరిహారంగా రూ. 1000 కోట్లు చెల్లించాలంటూ ఔరంగాబాద్కు చెందిన ఓ వ్యక్తి బాంబే హైకోర్టును ఆశ్రయించాడు.
ఎవరి పొలంలో వాళ్లు మట్టి తీసుకోవాలంటే డబ్బు కట్టాలా?: చంద్రబాబు