telugu navyamedia

ind vs eng

టీం ఇండియా 42 రోజులు ఖాళీగా ఉండాల్సిందేనా..?

Vasishta Reddy
డబ్ల్యూటీసీ ఫైనల్ లో సౌథాంప్టన్‌‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఈ మ్యాచ్‌లో ఆడటానికి భారత క్రికెట్ జట్టు జూన్ 2వ తేదీన ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లనుంది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ మధ్య నేడు చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. అయితే గత రెండు మ్యాచ్ లలో కూడా టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ ఈ

గవాస్కర్ వ్యాఖ్యల పై స్పందించిన ఇంగ్లాండ్ ఆటగాడు…

Vasishta Reddy
టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మాత్రం జానీ బెయిర్‌స్టో ఘోరంగా విఫలమయ్యాడు. చివరి రెండు టెస్టుల్లో మూడు సార్లు డకౌట్‌గా వెనుదిరిగిన బెయిర్‌స్టో పై భారత క్రికెట్

కోహ్లీలో నాకు అదే ఇష్టం : ఇర్ఫాన్

Vasishta Reddy
ఇంగ్లండ్‌తో అహ్మదాబాద్ వేదికగా గురువారం జరిగిన నాలుగో టీ20‌లో భారత్ 8 పరుగులతో విక్టరీ అందుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ 31

థర్డ్ అంపైర్ ను ఆట ఆడుకుంటున్న నెటిజన్లు…

Vasishta Reddy
ఇంగ్లాండ్ తో నిన్న జరిగిన మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ 31 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57తో రాణించడంతో నాలుగో టీ20లో టీమిండియా అద్భుత

ముగిసిన భారత్ ఇన్నింగ్స్ … ఇంగ్లాండ్ టార్గెట్…?

Vasishta Reddy
మేతేరా వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న నాలుగో టీ20 లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా రాణించింది. ఇన్నింగ్స్ మొదటి బంతినే సిక్స్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్…

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టీ 20 సిరీస్ లో టాస్ చాలా కీలకంగా మారిందనే విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్ లలో టాస్ గెలిచినా

మరోసారి కోహ్లీ పై అభిమానుల ఆగ్రహం.. ఎందుకంటే..?

Vasishta Reddy
ఇంగ్లాండ్ తో జరిగిన మూడో టీ20లో కోహ్లీ సేన 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఈ పరాజయంతో 5 టీ20ల సిరీస్‌లో భారత్ 1-2తో వెనుకంజలో

ఆ ఘనత సాధించిన తొలి ఇంగ్లాండ్ క్రికెటర్ గా మోర్గాన్…

Vasishta Reddy
ఈరోజు భారత్ ర్గో జరుగుతున్న మూడో టీ20 లో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు.‌ ఈ మ్యాచ్ మోర్గాన్ కు 100వ టీ20

టాస్ గెలిచిన ఇంగ్లాండ్… మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్

Vasishta Reddy
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే 5 మ్యాచ్ ల ఈ సిరీస్ లో

అభిమానులకు షాక్ ఇచ్చిన గుజరాత్‌ క్రికెట్‌ సంఘం…

Vasishta Reddy
ప్రస్తుతం మన దేశంలో ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో మొతేరా స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగే మిగిలిన మూడు టీ20లకు అభిమానులను

మరోసారి టీం ఇండియాకు ఫైన్ విధించిన ఐసీసీ…

Vasishta Reddy
ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ 20 మ్యాచ్ లో విజయం సాధించిన భారత్ కు ఐసీసీ ఫైన్ విధించింది. ఈ మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌కు