ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్స్లో రిషభ్ పంత్పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఈ కివీస్ బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాపై పంత్ ఎదురుదాడికి దిగిన విషయాలపై
టీమిండియా విమెన్స్ జట్టుకు ఇవ్వాల్సిన ప్రైజ్మనీ మొత్తాన్ని తన ఖజానాలో నుంచి విడుదల చేయడానికి 15 నెలల పాటు కాలయాపన చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.
ఓ రెండున్నరేళ్ల చిన్నారిని కాపాడారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. ఆయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాల
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు రన్నరప్గా నిలిచిన విషయం తెలిసిందే. తృటిలో టైటిల్ చేజార్చుకున్న హర్మన్ సేన
భారత కెప్టెన్గా ఆటగాడిగా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఇటు ఆటలో.. అటు సంపాదనలోనూ ఈ రన్మెషిన్ దూసుకుపోతున్నాడు. దాంతో క్రికెట్ సారథుల్లో అత్యధిక జీతం అందుకునే
ఇంగ్లాండ్లోని పోర్ట్ సౌథాంప్టన్ క్రికెట్ స్టేడియం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వేదికైంది. ఫైనల్లో న్యూజీలాండ్ జట్టును ఢీ కొట్టనుంది టీమిండియా. వచ్చేనెల 18వ తేదీన
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను కదులించింది ఓ వైరల్ ఫొటో. ఇకపై అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదనిపించేలా తనవంతు సహాయాన్ని అందించేలా సెహ్వాగ్ను ప్రోత్సహించింది.
భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. వెస్టిండీస్తో అరంగేట్ర టెస్ట్లో సెంచరీ కొట్టి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో పృథ్వీషా
మైదానంలో పరుగుల మోత మోగించే విరాట్ కోహ్లీ న్నో రికార్డులు తనపేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్లో 70 సెంచరీలు పూర్తి చేసుకొని ఈ జాబితాలో మూడో