telugu navyamedia

క్రీడలు

పంత్ వికెట్‌ తీయడానికి అదే అవకాశం : కివీస్ బౌలింగ్ కోచ్

Vasishta Reddy
ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో రిషభ్ పంత్‌పై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని ఈ కివీస్ బౌలింగ్ కోచ్ చెప్పుకొచ్చాడు. ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియాపై పంత్ ఎదురుదాడికి దిగిన విషయాలపై

మొత్తానికి మహిళ జట్టుకు ప్రైజ్‌మనీ విడుదల…

Vasishta Reddy
టీమిండియా విమెన్స్ జట్టుకు ఇవ్వాల్సిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తన ఖజానాలో నుంచి విడుదల చేయడానికి 15 నెలల పాటు కాలయాపన చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్.

16 కోట్ల ఫండ్ రైజింగ్ క్యాంపైన్ ను సిక్స్ తో గెలిపించిన విరుష్క…

Vasishta Reddy
ఓ రెండున్నరేళ్ల చిన్నారిని కాపాడారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ. ఆయాన్ష్ గుప్తా అనే చిన్నారి వెన్నెముక కండరాల

మహిళా క్రికెటర్లపై బీసీసీఐ తక్కువ చూపు… మరో నిదర్శనం…!

Vasishta Reddy
గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన విషయం తెలిసిందే. తృటిలో టైటిల్ చేజార్చుకున్న హర్మన్ సేన

క్రికెట్‌లో కోహ్లీ కంటే ఎక్కువ జీతం ఎవరికో తెలుసా…?

Vasishta Reddy
భారత కెప్టెన్‌గా ఆటగాడిగా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఇటు ఆటలో.. అటు సంపాదనలోనూ ఈ రన్‌మెషిన్ దూసుకుపోతున్నాడు. దాంతో క్రికెట్ సారథుల్లో అత్యధిక జీతం అందుకునే

ఆసియా కప్ వాయిదా… ఏకంగా రెండేళ్లు

Vasishta Reddy
ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌ అర్ధాంతరంగా వాయిదా పడింది. తాజాగా ఆసియా కప్ 2021 కూడా పోస్ట్ పోన్ అయింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ దీన్ని

కరోనా సెకండ్ వేవ్.. బీసీసీఐ భారీ విరాళం…!

Vasishta Reddy
కరోనా పై పోరుకు తమ వంతు సాయంగా 10 లీటర్ల కెపాసిటీ కలిగిన 2 వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు బీసీసీఐ

డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌కు వ్యాఖ్యాతగా దినేష్ కార్తీక్‌…?

Vasishta Reddy
ఇంగ్లాండ్‌లోని పోర్ట్ సౌథాంప్టన్‌ క్రికెట్ స్టేడియం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికైంది. ఫైనల్‌లో న్యూజీలాండ్ జట్టును ఢీ కొట్టనుంది టీమిండియా. వచ్చేనెల 18వ తేదీన

సెహ్వాగ్‌ ను కదిలించిన ఆ ఫోటో…

Vasishta Reddy
భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను కదులించింది ఓ వైరల్ ఫొటో. ఇకపై అలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదనిపించేలా తనవంతు సహాయాన్ని అందించేలా సెహ్వాగ్‌ను ప్రోత్సహించింది.

డోపింగ్‌ టెస్టులో దొరకడం పై స్పందించిన పృథ్వీ షా…

Vasishta Reddy
భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్ట్‌లో సెంచరీ కొట్టి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో పృథ్వీషా

సెంచరీలలో కోహ్లీని అందుకోలేకపోతున్నాం : వార్నర్

Vasishta Reddy
మైదానంలో పరుగుల మోత మోగించే విరాట్ కోహ్లీ న్నో రికార్డులు తనపేరిట లిఖించుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్​లో 70 సెంచరీలు పూర్తి చేసుకొని ఈ జాబితాలో మూడో

కెప్టెన్ కోహ్లీనే నాకు స్పూర్తని అంటున్న సూర్యకుమార్…

Vasishta Reddy
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ అర్థంతరంగా వాయిదా పడటంతో ఇంటికే పరిమితమైన సూర్యకుమార్ యాదవ్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. ఫ్యాన్స్ అడిగిన పలు ఆసక్తికర