telugu navyamedia

వార్తలు

చంద్రబాబును కట్టప్పతో పోల్చేసిన బీజేపీ..

Vasishta Reddy
తిరుపతి అసెంబ్లీ పరిధిలో ఇవాళ బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు, బీజేపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ ధియోదర్‌

తెలంగాణలో టపాసులు బ్యాన్…

Vasishta Reddy
తెలంగాణ హైకోర్టు దీపావళి పండుగకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. దీపావళి పండుగ సందర్భంగా క్రాకర్స్ ని బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ

టీటీడీ ఫోర్న్ వీడియోలపై సోము వీర్రాజు సీరియస్‌…

Vasishta Reddy
తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబిసిలో పార్న్ సైట్ లింక్ కలకలం రేపిన విషయం తెలిసిందే. శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఎస్వీబిసికి ఒక భక్తుడు మెయిల్ చేశాడు.

బిహార్ ఫలితాలపై తేజస్వీ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు..

Vasishta Reddy
బిహార్‌ ఎన్నికల ఫలితాలపై మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌ ఎన్నికల్లో ప్రజలు మహాకూటమికి అనుకూలంగా తీర్పు ఇస్తే..

ఆర్థిక వ్యవస్థ గాడిలో పడింది : నిర్మలా సీతారామన్

Vasishta Reddy
కరోనా సంక్షోభంతో కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. గత కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం

స్కూళ్ళు ప్రారంభించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తమిళనాడు…

Vasishta Reddy
ఈ ఏడాది ఆరంభం నుంచి కరోనా తన పంజాను మన దేశం పైన విసిరింది. ఈ వైరస్ బారినపడి మరణించినవారి సంఖ్య ఇప్పటికే లక్ష దాటింది. అయితే

గంటా శ్రీనివాసరావు ఆస్తుల వేలం…?

Vasishta Reddy
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మరో షాక్ తగిలింది. ఇండియన్‌ బ్యాంకుకు రుణం ఎగవేత వ్యవహారంలో గంటా పేరు మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ప్రత్యూష కంపెనీ

సోనూసూద్ జీవిత కథ “ఐ యామ్ నో మేస‌య్య”

vimala p
“ఐ యామ్ నో మేస‌య్య” అనే పుస్త‌కంలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ మోగా నుండి ముంబైకి వెళ్ళిన అసాధారణ అనుభవాలను ప్రముఖ జర్నలిస్ట్, రచయిత మీనా కె.

టెస్టు సిరీస్‌‌ను కంగారూలు సులువుగా గెలుచుకుంటారు…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా టూర్‌కు సిద్ధమైంది. ఈనెల 27న జరగనున్న ఆసీస్‌తో టూర్ నేపథ్యంలో ఇవాళ బయలుదేరనుంది టీమిండియా. కంగారూ గడ్డపై

‘డైరెక్టర్స్ హీరోయిన్’ అనిపించుకోవాలన్నదే నా అభిమతం : అక్షత శ్రీనివాస్

vimala p
“శేఖరం గారి అబ్బాయి” సినిమాకి దర్శకత్వం వహించడంతోపాటు ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ మంగుళూరు ముద్దుగుమ్మ.. హీరోయిన్ గా వరసగా “సురభి 70 ఎం.ఎం,

ఐపీఎల్ 2020 లో స్కోరర్ గా వ్యవహరించింది తెలుగువాడే…

Vasishta Reddy
ఐపీఎల్-2020 సీజన్ ‌పై తెలంగాణ బ్రాండ్ పడింది. తెలంగాణ ముద్ర కనిపించింది. తెలంగాణకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈ టోర్నమెంట్ స్కోరర్‌గా పనిచేశారు. ఆయన స్వస్థలం జనగామ.

క‌ళ్యాణ్ దేవ్ కొత్త చిత్రం ప్రారంభం

vimala p
హ్యాపెనింగ్ యంగ్ హీరో క‌ళ్యాణ్ దేవ్, యంగ్ డైరెక్ట‌ర్ ర‌మ‌ణ తేజ(అశ్వ‌ధామ ఫేమ్) కాంబినేష‌న్ లో ప్ర‌ముఖ నిర్మాత రామ్ త‌ళ్లూరి నిర్మాణ సార‌థ్యంలో ఎస్. ఆర్.