జగిత్యాల జిల్లాలోని ఉప్పరిపేటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న గుట్టవద్ద గల ధర్మసముద్రం చెరువులో దూకి ముగ్గురు యువతులు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇందులో ఇద్దరికి
ఆర్యన్ ఖాన్ ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసులో సాక్షిగా ఉన్న డిటెక్టివ్ కిరణ్ గోసావిని పూణేలో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన్ని పూణె పోలీసులు విచారిస్తున్నారు. షారుఖ్
దేశరాజధాని దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఓల్డ్ సీమాపురిలో మూడంతస్తుల భవనంలో తెల్లవారు జామున ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సజీవదహనమయ్యారు. మరి
తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ములుగు- బీజాపూర్ జిల్లా లోని తాళ్లగూడెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల
నల్గొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అనుముల మండలం తెట్టేకుంట గ్రామంలో ఇద్దరు ప్రేమికులు కొండల్(22), సంధ్య(19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలు వీరి ప్రేమకు ఒప్పుకోకపోవడంతో మూడు
చిత్తూరు జిల్లా లోని తిరుపతి లో దారుణం చోటుచేసుకుంది. అర్థరాత్రి వర్షం బీభత్సం సృష్టించింది.ఉరుములు మెరుపులు కురిసిన భారీ వర్షానికి వెస్ట్ చర్చి వద్ద నీటి ప్రవాహం
హైదరాబాద్ నగరంలో హయత్నగర్లోని దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు.. కారులోని ఓ వ్యక్తిపై కారం చల్లి హత్య చేశారు. హయత్నగర్లోని హైవే బావర్చీ దగ్గర్లో ఈ
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న బస్సులో నుంచి జారి పడి ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన తమిళనాడు తెన్కాశీ జిల్లాలో జరిగింది. శంకరన్కోవిల్
శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. ఉదయం విద్యార్థులంతా ఉత్సాహంగా బడికి బయలుదేరారు.ఇంతలోనే అనుకోని ప్రమాదం ఎదురైంది. బస్సుకు ఏదైనా అడ్డం వచ్చిందో లేక దానంతట అదే జరిగిందో తెలియదు
హైదరాబాద్లోని సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో నాలుగో అంతస్తులో ఒక్కసారి మంటలు చెలరేగాయి. దీంతో మూడో ఫ్లోర్ నుంచి మొదటి
తెలంగాణ జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి అవి బస్సు మొత్తానికి వ్యాపించడంతో పూర్తిగా