telugu navyamedia

ఆంధ్ర వార్తలు

విజ‌య‌సాయి టార్గెట్‌ చంద్ర‌బాబు..

navyamedia
అమ‌రావ‌తి.. వైసీపీ సీనియ‌ర్‌ నేత, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు స్కాన్ చేస్తూ, సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న అభిప్రాయాలు

బీజేపీపై స‌జ్జ‌ల మాట‌ల తూటాలు..

navyamedia
అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర బిజెపిపై వైఎస్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బిజెపి నేత‌లు అబ‌ద్దాల‌ను ప్ర‌చారం చేస్తూ,

పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది…

navyamedia
ఇవి మున్సిపల్ ఎన్నికలు మాత్రమే కాదు, ఏపీ ప్రజల కోసం..రెండున్న‌రేళ్లలో నష్టపోయిన ప్రతి వ్యక్తి కోసం టీడీపీ గెలవాల్సిన యుద్ధం ఇది అని చంద్ర‌బాబు అన్నారు. ఈ

కుప్పం 14వ వార్డులో అధికారుల వింత..

navyamedia
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13 మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాలు నిన్న తారా స్థాయికి వెళ్ళాయి. ఎన్నికల ప్రక్రియ మొదలైన తరువాత టిడిపి

రోజుకో ఆట‌తో అల‌రిస్తున్న ఎమ్మెల్యే ఆర్కేరోజా..

navyamedia
న‌గ‌రి వైకాపా ఎమ్మెల్యే ఆర్కే రోజా ఏమి చేసిన విన్నూత్నంగా ఉంటుంది..రోజుకో ఆటతో అద‌ర‌గొడుతున్నారు.. ఇటీవ‌ల క‌బ‌డ్డీ , వాలీబాల్ ఆడ‌గా తాజాగా బ్యాట్మింటన్ ఆడి అద‌ర‌గొట్టారు.

జ‌గ‌న్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు నాలుగేళ్లు..

navyamedia
కాంగ్రెస్ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. జ‌గ‌న్‌కు సీఎం అవ్వాల‌నే గ‌ట్టి సంక‌ల్పంతో తండ్రి వైఎస్ఆర్‌

వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం

navyamedia
బద్వేలులో అధికార పార్టీ వైసీపీ మరోసారి తన సత్తా చాటింది. బద్వేల్‌ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ ఘన విజయం సాధించారు. ప్రతి రౌండ్‌లోనూ

క‌బ‌డ్డీ కోర్టులో కూత పెట్టిన ఎమ్మెల్యే రోజా..

navyamedia
నగరి వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ఆర్ కె ఎమ్మెల్యే రోజా క‌బ‌డ్డీ కోర్టులో కూత పెట్టారు. నిత్యం రాజకీయాలతో బిజీగా వుండే రోజా కాసేపు కబడ్డీ ఆడి

న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు మ‌హా పాద‌యాత్ర ..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధానిగా ఉండాలంటూ రాజధాని రైతులు సోమ‌వారం మహాపాదయాత్ర ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ పాదయాత్ర చేపట్టారు.

జ‌గ‌న్ స‌ర్కార్‌కు వారం గ‌డువిచ్చిన జ‌న‌సేన‌

navyamedia
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై వైసీపీ సర్కార్ వారంలోగా స్పందించాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాలంటే అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్నారు.

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటున్న పవన్..

navyamedia
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు పర్యట‌న‌లో భాగంగా వైజాగ్ చేరుకున్నారు.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిరసనకారుల శిబిరాన్ని సందర్శించి ఉద్యోగులకు పవన్ కళ్యాణ్

కుప్పంలో ప్రజలు బాబుకు బ్రహ్మ రథం ..

navyamedia
తెలుగు దేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర బాబు నాయుడు తన స్వంత నియోజక వర్గం కుప్పంలో పర్యటించినప్పుడు జనం ప్రభంజనంలా వచ్చారు. కుప్పంలో రోడ్లన్నీ జనం