telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అమరావతి జేఏసీ ఆఫీసుకు పోలీసుల తాళాలు

protest in vijayawada on capital

అమరావతిని పరిరక్షించాలని విజయవాడలో ఏర్పాటు చేసుకున్న జేఏసీ కార్యాలయానికి పోలీసులు తాళం వేశారు. నగరంలోని బెంజ్ సర్కిల్ లోని వేదిక కల్యాణ మండపంను జేఏసీ కేంద్ర కార్యాలయంగా వినియోగిస్తోంది. ఏపీ రాజధాని రైతులు, రాజకీయ నాయకులు జేఏసీగా ఏర్పడి ఈ ఫంక్షన్ హాల్ నేఎంచుకుంది.

ఈ నేపథ్యంలో పటమట వ్జాయవాడ పోలీసులు వచ్చి ఫంక్షన్ హాల్ కు తాళం వేసి, యజమాని చెన్నుపాటి వజీర్ కు నోటీసులు ఇవ్వడం గమనార్హం. అర్ధరాత్రి పోలీసులు వచ్చి తాళాలు వేయగా ఈ ఉదయం జేఏసీ నాయకులు వచ్చి తీవ్ర ఆందోళన చేపట్టారు.

Related posts