telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

మంత్రుల పేరుతో భారీ మోసాలు : ఓ యువతిని దారుణం !

ARREST crime

మంత్రుల పిఏ పేరుతో మోసాలకు పాల్పడుతున్న రామ్ గోపాల్ అనే వ్యక్తి పై పిడియాక్ట్ నమోదు అయింది. ప్రభుత్వ ఉద్యోగాలు, డబుల్ బెడ్ రూం ఇల్లు ఇప్పిస్తానంటూ పేద ప్రజలను మోసం చేస్తున్నాడు విశాఖపట్నంకు చెందిన రాంగోపాల్. అంతే కాదు కేంద్ర ప్రభుత్వ అధికారి సంతకం ఫోర్జరీకి పాల్పడ్డ రాంగోపాల్…ఓ యువతిని ప్లాట్ల పేరుతో మోసం చేసి భారీగా డబ్బులు తీసుకున్నాడు. ఏపీకి చెందిన ఓ మంత్రి పీఎం అంటూ పలువురు దగ్గర కూడా డబ్బులు వసూలు చేశాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాంగోపాల్ పై 20కు పైగా మోసం ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పలుమార్లు రాంగోపాల్ అరెస్ట్ అయ్యాడు. ఇక తాజాగా రామ్ గోపాల్ పై పిడి యాక్ట్ ప్రయోగించారు సైబరాబాద్ పోలీసులు.

Related posts