telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ఎమ్మెల్సీలు బాధపడుతున్నారు: విజయసాయిరెడ్డి

Vijayasai reddy ycp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. యనమల వల్ల శాసన మండలినే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు బాధపడుతున్నారని ఆయన ఆరోపించారు.

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి కాలం చెల్లిన ఎత్తుగడలను గుడ్డిగా నమ్మిన బాబు కౌన్సిల్ నే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట. రద్దు అనేది లాంఛనమే అని వాళ్లకి అర్థమైంది. కౌన్సిల్ పోతే మిగిలిన పదవీ కాలం జీతభత్యాలు చెల్లిస్తానన్న హామీని బాబు నిలబెట్టుకోవాలని డిమాండు చేస్తున్నారట’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Related posts