telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ

chandrababu on amaravati mla quarters

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఫిలిప్పీన్స్‌లోని మనీలా ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న..146 మంది భారతీయులను వెనక్కి రప్పించాలని ఆ లేఖలో కోరారు. మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న వారిలో 41 మంది ఏపీవాసులు ఉన్నారు.

మరో 40 మంది తెలంగాణ వాసులు ఉన్నారని వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొందన్నారు. తక్షణమే స్పందించి విద్యార్థులను స్వస్థలాలకు చేర్చాలని చంద్రబాబు ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

Related posts