దేశంలో కీలకమైన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపుర్ రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలోని
ఉత్తరప్రదేశ్లోని లఖీమ్పూర్ ఖేరీ జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఆ కారణంగా ఇప్పటికే లాక్ డౌన్ లు విధించిన రాష్ట్రాలు… ఇప్పుడు క్రమంగా కొన్ని రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగిస్తుండగా..
దేశంలో కరోనా కేసులు వేగంగా విజృంభిస్తున్నాయి. రోజుకు 10 వేలకు పైగా కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ధాటికి ప్రజలు విలవిలలాడిపోతున్నారు. మహారాష్ట్ర తరువాత నార్త్ ఇండియాలో కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల తీవ్రతను బట్టి కొన్ని రాష్ట్రాలు పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తుంటే.. మరికొన్ని రాష్ట్రాలు.. నైట్ కర్ఫ్యూ విధిస్తున్నారు.. తాజాగా మరో రాష్ట్రం ఈ
అమెజాన్లో స్ట్రీమ్ అవుతున్న తాండవ్ వెబ్ సిరీస్లో హిందీ దేవుళ్లను కించపరిచే విధమైన సన్నివేశాలు ఉన్నాయని ముంబై, లక్నోలలో దీనిపై కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
మన దేశంలో ఎన్ని చట్టాలు తెచ్చిన బాలికలు, యువతులు, మహిళలు, వృద్ధురాలు అనే తేడా లేకుండా అత్యాచారాలు, హత్యలు కొనసాగుతున్నాయి.. ఇక, ఉత్తరప్రదేశ్లో వరుస ఘటనలు కలకలం
మన భారత్ లో ఓ గ్రామానికి పాకిస్థాన్ నుంచి వచ్చిన మహిళా ఏకంగా సర్పంచ్ అయిపోయింది.. అది కూడా మన యోగీ ఆదిత్యానాథ్ ప్రతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో
ఉత్తరప్రదేశ్లో దారుణమైన ఘనట జరిగింది. పెళ్లి అయిన రోజే దారుణ హత్యకు గురయ్యాడు పెళ్లి కొడుకు.. పెళ్లి తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే తన స్నేహితులకు పార్టీ
గ్రేటర్ ఎన్నికలు మంచి రసవత్తరంగా సాగియి. ప్రజలలో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అనుకున్నదానికంటే ఎక్కవగానే నెలకొంది. చిట్టచివరికి గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55 సిట్లతో ముందంజలో ఉండగా
హత్యలకు, అఘాయిత్యాలకు కెరాఫ్ అడ్రస్గా మారిపోయింది ఉత్తర ప్రదేశ్. యూపీలో మామూలు ప్రజలకు ఎలాంటి భద్రత లేకుండా పోయింది. తాజాగా యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది.
ఉత్తర్ ప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఒక మైనర్ బాలికపై సమామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్లోని లాల్ బంగ్లా ప్రాంతంలో చోటుచేసుకుంది.