తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఆలయ అధికారులు
కరోనా నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శన టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా..సర్వదర్శనం టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. టికెట్లు
తిరుమల వెంకన్న సన్నిధి తెలంగాణ ప్రజాప్రతినిధులతో సందడిగా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన శాసనమండలి సభ్యులు, కొత్తగా పోటీచేయనున్న ఎమ్మెల్సీ అభ్యర్థులు స్వామివారి
తిరుమల ఘాట్ రోడ్డులో కొండచరియలు జారిపడుతున్నాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రయాణం ఇబ్బందికరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో నానిపోయిన కొండ చరియలు బుధవారం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి, తిరుమల పర్యటన ఖరారైంది. రెండు రోజులు పాటు ఆయన తిరుపతిలో పర్యటించనున్నారు. శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమలలో బ్రహ్మాండ నాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా శరన్నవ రాత్రుల సందర్భంగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 5.10 నుండి
తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు బుధవారం శాస్ర్తోక్తంగా అంకురార్పణ జరగనుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్య పుట్టమన్ను తెచ్చి,
వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలపై స్పందించారు .
ఎస్వీబీసీ నిర్వహిస్తున్న అదివో అల్లదివో ప్రోమో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. శ్రీవారికి ఆధ్యంతం ఇష్టమైన గాయకుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. ఆయన రచించిన