telugu navyamedia

tirumala tour

ముగిసిన జగన్‌ తిరుమల పర్యటన

navyamedia
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు.