ముగిసిన జగన్ తిరుమల పర్యటనnavyamediaOctober 12, 2021 by navyamediaOctober 12, 20210347 ఏపీ సీఎం వైఎస్ జగన్ రెండు రోజుల తిరుమల పర్యటన ముగించుకొని రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. Read more