telugu navyamedia

ts news

డ్రగ్స్‌తో నాకు సంబంధమేంటి.. ఏ పరీక్షకైనా సిద్ధం: కేటీఆర్

navyamedia
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో

పెద్ద అంబర్‌పేట్‌లో భారీ అగ్నిప్రమాదం

navyamedia
హైదరాబాద్‌ శివారులోని పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపాలిటీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని స్వాల్ కార్పొరేషన్ లిమిటెడ్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హఠాత్తుగా ఒక్కసారిగా మంటలు

ఆస్పత్రుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

navyamedia
సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రాష్ట్ర కేబినెట్‌ సమావేశం జరగుతోంది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సూపర్‌ స్పెషాలిటీ

సైదాబాద్‌ నిందితుడు రాజు ఆత్మహత్యపై చిరంజీవి- మంచు మనోజ్‌ ట్వీట్‌

navyamedia
సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు.

హుస్సేన్ సాగ‌ర్‌లో గణేశ్‌ నిమ‌జ్జ‌నానికి సుప్రీం గ్రీన్ సిగ్న‌ల్‌

navyamedia
హుస్సేన్ సాగ‌ర్‌లో గ‌ణేశ్ నిమ‌జ్జ‌నానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ట్యాంక్‌బండ్ లోని హుస్సేన్ సాగ‌ర్‌లో పీవోపీ విగ్ర‌హాల‌ను నిమ‌జ్జ‌నం చేయ‌కూడ‌ద‌ని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన

కన్నుమూస్తూ మరో వ్యక్తికి పునర్జన్మనిచ్చాడు

navyamedia
ఖమ్మం జిల్లా కుసుమంచికి చెందిన వీరబాబు(35) కొండాపూర్‌ స్పెషల్‌ బ్రాంచ్‌లో కానిస్టేబుల్‌. మూడు రోజుల క్రితం బైక్‌పై ఖమ్మం వెళ్తూ మార్గమధ్యలో గొల్లగూడ వద్ద ఆర్టీసీ బస్సు

వచ్చే ఏడాది ఖైరతాబాద్‌లో 70 అడుగుల ‘మట్టి గణపతి’

navyamedia
ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్ విగ్రహాల నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షల నేపథ్యంలో ఖైరతాబాద్‌ మహాగణపతి ఉత్సవ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ ప్రథమ పౌరురాలు గద్వాల్‌ విజయలక్ష్మి

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్‌

navyamedia
నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. మరి ముఖ్యంగా 2000, 500 నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేసేందుకు

ఈ నెల 13న ‘ద‌ళిత బంధు’పై స‌న్నాహ‌క స‌మావేశం

navyamedia
దళితబంధు ను పైలట్ ప్రాజెక్టుగా అమలు పరచనున్న నాలుగు మండాలల్లో పథకం అమలు కోసం, సన్నాహక సమావేశాన్ని ప్రగతి భవన్ లో ఈ నెల 13న సోమవారం

ముగిసిన కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన

navyamedia
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగిసింది. సెప్టెంబ‌ర్ 1వ తేదీన ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. వారం రోజుల పాటు ఢిల్లీలో ప‌ర్య‌టించారు. 2వ తేదీన ఢిల్లీలోని

భారీ వర్షాలపై కేసీఆర్‌ సమీక్ష

navyamedia
తెలంగాణ‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పరిస్థితి పై ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తో

హుజూరాబాద్ లో కొనసాగుతున్న ‘టీఆర్ఎస్’ హవా

navyamedia
హుజూరాబాద్ లో‌ టీఆర్‌ఎస్‌ హవా కొనసాగుతోంది. ప్రతీ రోజు నియోజక పరిధిలోని పలు గ్రామాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే తమ మద్దతని స్పష్టం చేస్తున్నారు. .టీఆర్‌ఎస్‌ చేపట్టిన అభివృద్ధి,