*ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా *వర్షాల కారణం వాయిదా వేస్తూ నిర్ణయం తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ ఉన్నత విద్యా
సిరిసిల్ల జిల్లాలో నిన్న రాత్రి భారీ వర్షం కురియడంతో వరద పోటెత్తిన విషయం తెలిసిందే. పలు కాలనీల్లో వరద నీరు వచ్చి చేరింది. పట్టణంలో వరద ఉధృతిపై
బ్రేకింగ్ గత ఐదు రోజులుగా ఎగువ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో కాళేశ్వరం వద్ద గోదావరిలోకి ప్రాణహిత నది వరద చేరుకుంటుంది. కాళేశ్వరం ఎత్తిపోతల
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతుంటే.. మరో వైపు కొన్ని జిల్లాల్లో వర్షాలు ప్రజలను, రైతులను వణికిస్తున్నాయి. తాజాగా వరంగల్ రూరల్ జిల్లా గూడూరు సీతానాగారం శివారు రాళ్లవాగుదస్రుతండాలో
ఇండోనేషియాలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల కనీసం 44 మంది మృతి చెందారు. అలాగే వేలాది మంది నిరాశ్రయులయ్యారని విపత్తు సహాయ సంస్థ
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండ టంతో గత కొన్నిరోజులుగా చలి వణికిస్తున్నది. అయితే నిన్నటి నుంచి మబ్బులతోపాటు పొగమంచు కమ్మేసింది. హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్ ని వర్షాలు వదలడంలేదు. తమిళనాడు తీరానికి దగ్గరలో, నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే, దక్షిణ బంగాళాఖాతంలో
ఈశాన్య బంగాళాఖాతం మరియు దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాలలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 4.5 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం
తెలుగు రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి