మనసుల్లో జెంటిల్మాన్ పోస్ట్మాన్ , జాబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్మాన్.. పోస్ట్మాన్ లేని ఊరు వేస్ట్ రా కన్నా..! నీ బెస్ట్ ప్రెండ్ పోస్ట్ మాన్ తెలుసుకో
అసభ్య సంభాషణలను ‘అప్లోడ్’ చేసి మూడేళ్లలోనే 75 కోట్లు సంపాదించారు. మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్లో అపలోడ్ చేయడం ద్వారా
మన దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు వీకెండ్ లాక్ డౌన్ లు విధిస్తుంటే మరి
తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వచ్చిన నైట్కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువడే
దేశంలో ప్రస్తుతం మొత్తం 5 రాష్ట్రలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో తమిళనాడు కూడా ఒక్కటి/. అయితే ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది..
తమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీ ఆదివారం రాత్రి ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. ఇందులో
దేశంలో మొత్తం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో తమిళనాడు ఒక్కటి. అయితే ఏప్రిల్ 6 వ తేదీన తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో
అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో పొత్తులు, పోటీలపై తమిళనాడు రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి… ఈ ఎన్నికల్లో ఇప్పటికే డీఎంకే-కాంగ్రెస్, అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల సరద్దుబాటు పూర్తి
ఐదు రాష్ట్రాల్లో కాలపరిమితి ముగుస్తున్న శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు.. 16 రాష్ట్రాల్లోని 34
నాలుగేళ్ల విరామం తర్వాత శశికళ తమిళనాడుకు చేరుకున్నారు. కారుకు అన్నా డీఎంకే జెండాలతో ఆమె తమిళనాడులోకి ఎంటరయ్యారు. శశికళలకు అడుగడుగున్నా ఘనస్వాగతం పలికారు అభిమానులు. ఆదాయానికి మించిన