ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో మూడో దశ, పంజాబ్ అసెంబ్లీకి ఒకే విడతలో ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో
మన దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో పుదుచ్చేరి ఉంది. అయితే ఇటీవలే కాంగ్రెస్ పార్టీ పుదుచ్చేరి అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేకపోయింది. దీంతో
ఐదు రాష్ట్రాల్లో కాలపరిమితి ముగుస్తున్న శాసనసభల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ షెడ్యూల్ ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లోని 824 అసెంబ్లీ స్థానాలకు.. 16 రాష్ట్రాల్లోని 34
కమల్ హాసన్ ఎన్నికల్లో పోటీచేయడంపై ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మధురైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ