తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూర్గంపాడు మండలం కృష్టసాగర్ ఎర్రమ్మతల్లి ఆలయం వద్ద బుధవారం ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొనడంతో బైక్పై
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా పెద్దమడుగూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని మిడుతూరు-గుతి టోల్ ప్లాజా సమీపంలో బెంగళూరు జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగిఉన్న
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ వద్ద ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.
టొరంటో: కెనడాలోని ఒంటారియో హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3:45 గంటల సమయంలో విద్యార్థులు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ట్రాలీని ఆటో ఢీకొట్టింది. ఈ
మహబూబ్నగర్ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది..మరికొంది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోయే వరుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్నగర్ పట్టణంలోని
గుంటూరు జిల్లాలో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సంక్రాంతి పండగ వేళ వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. పిన్నెల్లి
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు పరిధిలో దారుణం జరిగింది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి ద్విచక్రవాహనంపై ఇద్దరు పిల్లలతో కలిసి వెళుతున్నఓ కుటుంబంలో విషాదం నెలకొవంది మరికొన్ని
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్నాహ్నం తిరుపతి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. లవ్ జర్నీ, అమ్మా నాన్న ఊరెళితే, వీడు సరైనోడు చిత్రాల నిర్మాత జక్కుల నాగేశ్వరరావు(46) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, సిరివెన్నెల సీతారామశాస్త్రి ప్రాణాలు విడిచారు. ఈ విషాదాల నుంచి