కామారెడ్డి జిల్లా మద్నూరు మండలం మేనూర్లో రోడ్డు ప్రమాదం కంటైనర్ కిందకు దూసుకెళ్లిన ఆటో.. అక్కడికక్కడే ఆరుగురు మృతి కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసకుంది. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్ పూర్ వద్ద ఆర్టీసీ బస్సు- కారు ఢీకొన్న ఘటనలో ఐదుగురు మృతిచెందారు.