ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో భాగంగా రాష్ర్ట ప్రతినిధి బృందం పయనమైంది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఊరూరు తిరుగుతూ మొత్తం నిధులు కేంద్రానివే అని అబద్ధాలు చెప్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలో ఇవాళ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా
హైదరాబాద్లోని చంచల్గూడ సమీపంలోని పిల్లి గుడిసెల బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 24.91 కోట్ల వ్యయంతో 9 అంతస్తుల్లో 288
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణలో నిర్లక్ష్యాన్ని, బాధ్యతా రాహిత్యాన్ని ఏమాత్రం ఉపేక్షించ రాదని అధికారులను పురపాలక శాఖ మంత్రి
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. “కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు గౌరవ ప్రధాన మంత్రి 20 లక్షల
అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపలను, ప్రారంభోత్సవాల కోసం వరంగల్ వెళ్లిన కేటీఆర్ను ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు.. మొదట కాజీపేట్ మండలం రాంపూర్ గ్రామంలో రోజు వారీ నీటి సరఫరాను
హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి
టీఆర్ఎస్, బీజేపీది ఆత్మ ఒక్కటే కానీ శరీరాలే వేరని.. ఎన్నికలప్పుడు కుస్తీ, తర్వాత దోస్తీ…ఏడేళ్లుగా మీరు చేస్తున్నది ఇదేనని మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ రెడ్డి
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశం అధికార టీఆర్ఎస్, విపక్షాల మధ్య
బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అబద్దాలు చెప్పటంలో కేటీఆర్ తన తండ్రిని మించిపోయాడు అని బీజేపీ నేత