బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేసారు. అబద్దాలు చెప్పటంలో కేటీఆర్ తన తండ్రిని మించిపోయాడు అని బీజేపీ నేత
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి జియాగూడలో బీజేపీ అభ్యర్థి దర్శన్ తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన వివేక్..