తెలంగాణ ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రులను కూడా ఉరికించి కొట్టిన చరిత్ర టీఆర్ఎస్ది.. అందరి కంటే బాగా మాట్లాడే సత్తా కేసీఆర్కు ఉంది… కానీ ఈ బఫూన్గాళ్లు ముఖ్యమంత్రి
కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్రానికి అణా పైసా ఇచ్చిన పాపనపోలేదని కేంద్రంపై నిప్పులు చెరిగారు కేటీఆర్. ”
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశం అధికార టీఆర్ఎస్, విపక్షాల మధ్య
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ అంశం అధికార టీఆర్ఎస్, విపక్షాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాది వామన్రావు దంపతులు హత్య కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యల పై స్పందించిన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావిస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు పాలన కొనసాగిస్తున్నారు. దీని కారణంగానే మన రాష్టం శరవేగంగా ప్రగతిపథంలో దూసుకపోతున్నది. అనతికాలంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. అయితే.. తాజాగా టీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ రేవంత్
ఐటి పరిశ్రమలో అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న హైదరాబాద్ నగరానికి ఐటిఐఆర్ తో సమానమైన ప్రత్యేక హోదా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు
ఐపీఎల్ మ్యాచ్లంటే క్రికెట్ ఫ్యాన్స్ పడిచస్తారు. మ్యాచ్ ఎక్కడ జరిగినా వెళుతుంటారు. కరోనా కారణంగా గతేడాది ఐపీఎల్ దుబాయ్ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. అయితే… ఈ
కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చే ఎమ్మెల్సీ కవిత.. మరోసారి తన సేవాగుణాన్ని చాటుకున్నారు. భర్తను కోల్పోయి కొండంత దుఃఖంలో ఉన్న సరితకు.. భుజం తట్టి భరోసానిచ్చారు
తొలితరం తెలంగాణ ఉద్యమ కారుడు, డాక్టర్ కొల్లూరి చిరంజీవి గారికి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. పది లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద