టీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రం వర్షాలకు వెనిస్ నగరంలా కనిపించిందని..కేసీఆర్ ఇస్తాంబుల్, డల్లాస్ చేస్తామన్నారని పేర్కొన్నారు భట్టి. కేటీఆర్
హైదరాబాద్ నగరంలో వరుసగా నాలుగో రోజు వరద ప్రభావిత ప్రాంతాలను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పరిశీలిస్తున్నారు. హైదరాబాద్ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని
వర్ష ప్రభావిత కాలనీలను మూడోరోజు పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు పరిశీలిస్తున్నారు. ఖైరతాబాద్ లోని బిఎస్ మక్త కాలనీలో జిహెచ్ఎంసి ఏర్పాటుచేసిన షెల్టర్ హోమ్
వాయుగుండం ప్రభావంతో భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రంగం అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సర్వీసుల్లో భాగంగా అధికారులు, సిబ్బంది విధి నిర్వహణలో ఉండేలా చూసుకోవాలని
హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయమే జీ హెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయానికి పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు చేరుకున్నారు. ప్రభుత్వ ప్రధాన
ఎల్ఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్లాట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద 2015లో దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని
రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోందని ఆ పార్టీని నడిపే దమ్ములేక కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు పై విరుచుకుపడ్డాడు. పొద్దున్న లేచిన దగ్గరి నుంచి కేసీఆర్, టీఆర్ఎస్పై చంద్రబాబు విషం కక్కుతున్నారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో.. మెదక్ లోక్సభ స్థానంలో సాధించబోయే ఓట్ల కంటే కనీసం